Students turned into teachers and celebrated Self-Governance Day at Nizampet Primary School.

నిజాంపేటలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహణ

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతుల్లో విద్యాబోధన చేశారు. ప్రధానోపాధ్యాయులుగా సింధు, డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓగా సాత్విక్ బాధ్యతలు నిర్వహించారు. ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ మాట్లాడుతూ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేయడం సమాజంలో బాధ్యతను పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు, స్వయం నియంత్రణ పెరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ…

Read More
Varaprasad’s family conducted Annadanam at Seva Bharati Hostel, Ramayampet, on the occasion of Vihas’ birthday.

రామయంపేటలో సేవాభారతి అవాసంలో అన్నప్రసాద విరణ

“ప్రార్థించే పెదవులకన్న సహాయం చేసే చేతులు మిన్న” అని ప్రతి ఒక్కరూ సేవాభావంతో జీవించాలని వరప్రసాద్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట పట్టణంలో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవాభారతి స్వామి వివేకానంద అవాస విద్యాలయంలో అన్నప్రసాద విరణ చేపట్టారు. మెదక్ పట్టణానికి చెందిన వరప్రసాద్ తన కుమారుడు విహస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యాలయంలో ఉన్న విద్యార్థులకు అన్నప్రసాదం పంపిణీ చేయడంతో వారంతా హర్షం వ్యక్తం చేశారు. తన అన్నవారిలా విద్యార్థులకు మద్దతుగా…

Read More

ఝాన్సీ లింగాపూర్‌లో విద్యుత్ సమస్య పరిష్కారం

మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో గత కొద్దిరోజులుగా విద్యుత్ సమస్యలు ఎదురవుతుండడంతో, మాజీ సర్పంచ్ పంబాల జ్యోతి శ్రీనివాస్ ఈ విషయాన్ని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనాంపల్లి రోహిత్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. శంకర్‌కు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పి.టి.ఆర్ ఏర్పాటు చేశారు. పి.టి.ఆర్ అమరికతో గ్రామానికి నిరంతర…

Read More
A Mini Kisan Mela was organized in Vadiaram by Sehgal Foundation, honoring women farmers.

చేగుంటలో మహిళా రైతుల సాధికారతపై మినీ కిసాన్ మేళా

చేగుంట మండలం వడియారం గ్రామంలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో మినీ కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా రైతుల సాధికారత, వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఉంచారు. చేగుంట మండలంలోని 10 గ్రామాలను సెహగల్ ఫౌండేషన్ దత్తత తీసుకొని వివిధ వ్యవసాయ కార్యక్రమాలు చేపడుతుంది. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా రైతులను, ప్రగతిశీల మహిళా రైతులను శాలువాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. మహిళా రైతులు…

Read More
MLA Mainampalli Rohith stated that Medak is being developed as an education hub, with significant progress in 14 months.

మెదక్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్

మెదక్ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల్లో చేపట్టని అభివృద్ధిని కేవలం 14 నెలల్లోనే పూర్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం దరిపల్లి గ్రామ శివారులో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వంతెనకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెదక్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మెదక్‌ను విద్య, వైద్య రంగాల్లో మెరుగుపరిచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రోహిత్…

Read More
VRA heirs protested against their preemptive arrest while heading to Hyderabad’s Gandhi Bhavan.

నిజాంపేటలో వీఆర్ఏ వారసుల అరెస్ట్‌పై నిరసన

నిజాంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం వీఆర్ఏ వారసులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్ గాంధీభవన్‌కు వెళ్తున్న క్రమంలో పోలీసుల నిర్బంధానికి గురయ్యారు. ఈ అరెస్టులు అన్యాయమని వీఆర్ఏ వారసులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏ వారసుల సమస్యలను పరిష్కరించాలని 61 మందికి పైగా వారు పోరాటం చేస్తున్నారని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ శాంతియుతంగా ఆందోళన…

Read More
Students in Chegunta celebrated Self-Governance Day, taking on the role of teachers and enjoying the experience of educating their peers.

చేగుంటలో విద్యార్థుల స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా!

చేగుంట మండలం చిన్న శివునూర్ మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో వారు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి తరగతులకు బోధన చేశారు. తమ సహ విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫరాన్ అలీ ప్రధానోపాధ్యాయుడిగా వ్యవహరించగా, నిఖిల్ క్రీడోపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉపాధ్యాయులుగా పల్లవి, ఐశ్వర్య, నరేందర్, కార్తీక్ తదితర విద్యార్థులు తరగతులను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా…

Read More