SFI will conduct Model APSET exams online at Shivani College from April 15 to 17, aiming to help students overcome exam fear and secure good ranks.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలు

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో మోడల్ ఏపీ సెట్ పరీక్షలను ఏప్రిల్ 15 నుండి 17 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు శ్రీకాకుళంలోని శివాని కళాశాలలో జరుగనున్నట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి పవిత్ర మరియు కార్యదర్శి డి చందు తెలియజేశారు. శుక్రవారం జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ అంటే కేవలం విద్యారంగ సమస్యలపై పోరాటం చేసే సంఘమే కాకుండా, విద్యార్థుల్లో…

Read More
Police scientifically destroyed 7,378 kg of ganja in Srikakulam, seized from 226 cases across three districts.

శ్రీకాకుళంలో 7,378 కేజీల గంజాయి నిర్వీర్యం చేసిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాము గ్రామ పరిధిలో రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గంజాయిని నిర్వీర్యం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జట్టీ, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. గత 8 నెలల వ్యవధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నమోదైన 226 కేసులలో 7,378 కేజీల…

Read More
Writings on a 10th exam center wall in Tekkali go viral, sparking debate over student mischief.

టెన్త్ ఎగ్జామ్ సెంటర్ గోడపై రాసిన రాతలు వైరల్

రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం గోడపై రాసిన రాతలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఒక ఎగ్జామ్ సెంటర్ గోడపై “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అంటూ ఆకతాయిలు రాశారు. ఈ రాతలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరీక్షా కేంద్రంలో ఇలాంటి రాతలు బయటపడటం ఇన్విజిలేటర్లను ఆగ్రహానికి గురిచేసింది. విద్యార్థుల అభ్యాసం మరచిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రాతల వెనుక ఎవరున్నారనే…

Read More
AIYF protests demanding pending unemployment allowance, accusing govt of failing to fulfill election promises.

నిరుద్యోగ భృతి చెల్లించాలంటూ ఏఐవైఎఫ్ ధర్నా

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా గ్రీవెన్స్ సెల్ ముందు నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి 11 నెలలు పూర్తయినా నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం దారుణమని నాయకులు విమర్శించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు సంతోష్, కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ యువతకు…

Read More
CM Relief Fund cheques distributed in Srikakulam, benefiting Gudla Taraka Rama Rao, Banisetti Satyarao, and Pora Apparao.

శ్రీకాకుళంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

శ్రీకాకుళం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా గుడ్ల తారక రామారావుకు ₹4 లక్షలు, బనిశెట్టి సత్యరావుకు ₹1,18,481, పోరా అప్పారావుకు ₹46,666 మంజూరు చేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయ నిధి పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని స్థానిక నేతలు తెలిపారు. నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం…

Read More
Srikakulam BC Welfare Assistant Budumuru Balaraju was caught red-handed by ACB while accepting a ₹25,000 bribe.

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టివింత

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ విషయంలో లంచం తీసుకుంటూ అధికారుల చేతికి చిక్కాడు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్న అటెండర్, కుక్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన లంచం తీసుకుంటున్న సమయంలో…

Read More
MLA Mamidi Govindarao alerted officials as four elephants roamed in Kotturu Mandal.

కొత్తూరు మండలంలో ఏనుగుల సంచారం – MLA అప్రమత్తం

కొత్తూరు మండలంలోని కడుము, హంస గ్రామ పరిసరాల్లో నాలుగు ఏనుగులు సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కడుము గ్రామ సమీపంలోని పొలాల్లో జొన్న పంటను ఈ ఏనుగులు నాశనం చేసిన విషయాన్ని స్థానిక రైతులు, గ్రామ నాయకులు MLA మామిడి గోవిందరావుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుంచి వెంటనే స్పందించిన శాసనసభ్యులు, పోలీస్, అటవీ, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. ఏనుగులు సంచరించే ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు…

Read More