Muslims organized a massive protest rally in Nellore against the amendment to the Wakf Act. Left parties and Congress extended their support.

వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన

వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నిరసన కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్ట సవరణకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండల కేంద్రంలో ముస్లింలు నల్ల జెండాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ స్వచ్ఛంద సేవ సంస్థలు పాల్గొని మద్దతు తెలిపారు. నిరసన ర్యాలీ ప్రారంభం ఈ నిరసన ర్యాలీ దర్గా సెంటర్ నుండి ప్రారంభమై బస్టాండ్ సెంటర్ మీదుగా తహసిల్దార్ కార్యాలయం వరకు…

Read More
Somireddy strongly criticized YSRCP leader Kakani Govardhan Reddy, asserting he’s facing all cases legally while accusing Kakani of evading inquiry.

కాకానిపై ఘాటు విమర్శలు చేసిన సోమిరెడ్డి

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరులో వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ కేసులో నెల్లూరు రైల్వే న్యాయస్థానానికి హాజరైన సందర్భంగా, మీడియాతో మాట్లాడిన సోమిరెడ్డి, “కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వ్యక్తి నెల్లూరులో పుట్టి పెరగడం జిల్లా ప్రజల భాగ్యంగా కాదు, శాపంగా మారింది” అని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో అసెంబ్లీ వేదికగా మహిళలపై దూషణలకు పాల్పడ్డ వాళ్లను వైఎస్ జగన్ తగినంతగా…

Read More
Frequent nighttime thefts in Kovur are causing panic. Locals urge police to act swiftly and curb these criminal activities in the area.

కోవూరులో వరుస దొంగతనాలతో గ్రామస్తులు భయాందోళన

కోవూరు శాంతినగర్‌లోని దేవిరెడ్డి సురేష్ రెడ్డి ఇంట్లో రాత్రిపూట దొంగలు హల్‌చల్‌ చేయడం, అలాగే పడుగుపాడు ధాత్రి గ్రీన్‌ హోం ప్రాంతంలోని దయాకర్ రెడ్డి ఇంట్లో తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడడం గ్రామస్థుల్లో భయాన్ని కలిగిస్తోంది. ఈ ఘటనలు దొంగల దౌర్జన్యానికి నిదర్శనంగా మారాయి. గడిచిన రెండు నెలల్లోనే కోవూరులో ఐదు నుంచి ఏడు ఇళ్లలో దొంగతనాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సీసీ కెమెరాలు ఉన్నా కూడా దొంగల చైతన్యం తగ్గకపోవడం స్థానికులను గందరగోళానికి గురిచేస్తోంది….

Read More
Nellore Excise Association elections end in a tie; Krishnaiah and Srinayya to share presidency for 15 months each.

నెల్లూరు ఎక్సైజ్ అసోసియేషన్ ఎన్నికల్లో హోరాహోరీ పోటీ

ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎక్సైజ్ పోలీస్ అండ్ హెడ్ కానిస్టేబుల్ అసోసియేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. మొత్తం 179 ఓట్లు ఉండగా, 176 ఓట్లు పోలయ్యాయి. అధ్యక్ష పదవి కోసం జరిగిన ఓట్ల లెక్కింపు చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది. కృష్ణయ్య 88 ఓట్లు, శ్రీనయ్య 88 ఓట్లు సాధించడంతో ఎన్నికల అధికారి శీను బాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరికీ సమానంగా ఓట్లు రావడంతో అధ్యక్ష పదవిని సమంగా పంచాలని నిర్ణయించారు. మొదటి 15…

Read More
Minister Narayana visited an Urdu school in Nellore and taught students, reminiscing old days. He praised students for reading English fluently.

నెల్లూరులో మంత్రి నారాయణ పాఠశాలలో మాస్టర్‌గా మారి బోధన

నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్ గొల్లవీధిలోని ఉర్దూ పాఠశాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించడమే కాకుండా, విద్యార్థులతో చర్చిస్తూ విద్యపై అవగాహన పెంచేలా మాట్లాడారు. పాఠశాలలో పాఠాలు చెప్పే అవకాశం రావడంతో పాత రోజులను గుర్తు చేసుకున్న మంత్రి, తాను విద్యారంగంలో గడిపిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మాస్టర్‌గా మారిన నారాయణ, పిల్లలతో పాఠాలు చదివించారు. ప్రత్యేకంగా ఇంగ్లీషు పఠనాన్ని…

Read More
Somireddy advises farmers to sell paddy at MSP, warns against middlemen. Govt assures payment within 24 hours.

ధాన్యం తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు సోమిరెడ్డి పిలుపు

వెంకటాచలం మండలం గొలగమూడి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువకు ధాన్యం అమ్మొద్దని, దళారుల మాయలో పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపునిచ్చారు. పుట్టికి ₹19,720 చెల్లిస్తున్న ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యం అమ్మాలన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, రైతులకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ట్యాగ్ చేసిన రైస్…

Read More
MLA Somireddy urges the government in Assembly to ensure MSP for BPT paddy as farmers face heavy losses.

బీపీటీ ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని సోమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో సాగుచేసిన బీపీటీ రకం ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ సీజన్ భిన్నంగా ఉంటుందని, ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులు ప్రధానంగా బీపీటీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకాలని సాగు చేసినప్పటికీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ పండించిన రైతులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, బీపీటీ రైతులు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నారని తెలిపారు. రూ.19,700 కనీస మద్దతు ధర ఉండాల్సిన…

Read More