మేరీ మాత ఉత్సవాలలో యువకుల హంగామా – బ్లేడ్ దాడి
విజయవాడలో జరుగుతున్న మేరీ మాత ఉత్సవాల్లో యువకుల హంగామా చెలరేగింది. మధురానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుల గుంపు మరొకరిపై దాడికి దిగింది. పవన్ అనే వ్యక్తిని కత్తి, బ్లేడ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన పవన్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని గాయాలు తీవ్రంగా ఉండటంతో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉత్సవ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదాన్ని అదుపు చేసేందుకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడికి…
