Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshSaleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

Saleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

-

Chat on WhatsApp

Saleswaram Yatra: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన ప్రసిద్ధ సలేశ్వరం లింగమయ్య సాహస యాత్ర ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉండే ఈ పవిత్ర యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు అడవి మార్గంలో కాలి బాట పట్టడంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోయింది.

ప్రకృతి ఒడిలో, జలపాతాల నడుమ వెలసిన సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో అడవి దారిలో ముందుకు సాగుతున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, లోయలు, జారుడు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp