Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshSaleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

Saleswaram Yatra | నల్లమలలో శివనామస్మరణ.. సలేశ్వరం లింగమయ్య యాత్రకు పోటెత్తిన భక్తులు

-

Chat on WhatsApp

Saleswaram Yatra: దట్టమైన నల్లమల అడవిలో వెలసిన ప్రసిద్ధ సలేశ్వరం లింగమయ్య సాహస యాత్ర ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం మూడు రోజులపాటు మాత్రమే అనుమతి ఉండే ఈ పవిత్ర యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

తెల్లవారుజాము నుంచే భక్తులు అడవి మార్గంలో కాలి బాట పట్టడంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోయింది.

ప్రకృతి ఒడిలో, జలపాతాల నడుమ వెలసిన సలేశ్వరం లింగమయ్య దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంతో అడవి దారిలో ముందుకు సాగుతున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీరు వెంట తీసుకెళ్లాలని, లోయలు, జారుడు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సహనంతో వ్యవహరించి అధికారులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

telangana chief minister revanth reddy predicts 2029 assembly elections

CM Revanth Reddy | వచ్చే ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాల్లో 117 కాంగ్రెస్‌వే.....

CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్, కాంగ్రెస్ భవిష్యత్తు, బీఆర్‌ఎస్‌పై తన రాజకీయ అంచనాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన...
- Advertisement -
Chat on WhatsApp