Friday, August 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalIPL 2025 గ్రాండ్ ఫినాలే : అమరజవాన్లకు గౌరవం

IPL 2025 గ్రాండ్ ఫినాలే : అమరజవాన్లకు గౌరవం

-

Chat on WhatsApp

IPL 2025 గ్రాండ్ ఫినాలే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ సాయంత్రం 6 గంటలకు ఐపీఎల్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. కానీ ఈసారి మామూలు గ్లామర్ కాదు, గౌరవానికి, దేశభక్తికి ప్రాధాన్యం ఇస్తున్నారు.భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) “ఆపరేషన్ సిందూర్” విజయవంతం చేసిన భారత సాయుధ దళాలను గౌరవించేందుకు ప్రత్యేకంగా అమర జవాన్లకు నివాళి అర్పించనుంది. దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన వీరులకు ఈ వేదికపై ఓ ప్రత్యేక ఘనత లభించనుంది.మరోవైపు, ఈ సీజన్‌ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య అమీతుమీ తలపోర జరగనుంది. ఇప్పటివరకు ఐపీఎల్ ట్రోఫీ అందుకోని ఈ రెండు జట్లు తమ తొలి టైటిల్ కోసం కసిగా తలపడనున్నాయి.ముఖ్యంగా త్రివర్ణ పతాకం, సైనిక గౌరవాల మధ్య జరిగే ముగింపు వేడుకలు ఈ ఫైనల్‌ను మరింత జ్ఞాపకంగా మారుస్తాయని అంచనాలు ఉన్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!

UPI digital payment: దేశంలో డిజిటల్ చెల్లింపులకు వెన్నెముకగా మారిన యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 సవరణ బిల్లుకు...
- Advertisement -
Chat on WhatsApp