Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalవాంఖడేలో న్యూజిలాండ్‌తో భారత్ పోరు ప్రారంభం

వాంఖడేలో న్యూజిలాండ్‌తో భారత్ పోరు ప్రారంభం

-

Chat on WhatsApp

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జ‌రుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మార్పు చేస్తూ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చింది. బుమ్రా స్థానంలో మహ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. సిరీస్‌లో ముందుగా రెండు మ్యాచులు గెలుచుకున్న న్యూజిలాండ్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది.

భారత జట్టుకు ఈ మ్యాచ్‌లో విజయం అత్యవసరంగా ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌కి భారత్ అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్‌లో గెలవాలి. రోహిత్ శర్మ సేన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది.

జట్లు ఇలా ఉన్నాయి: న్యూజిలాండ్ జట్టుకు టామ్ లాథమ్ నాయకత్వం వహిస్తుండగా, భారత్ తరఫున రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగింది.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp