Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeTelanganaMedchal Malkajgiriఅనాధ పిల్లలకు అన్నదానం చేసిన మహిళా అఘోరి

అనాధ పిల్లలకు అన్నదానం చేసిన మహిళా అఘోరి

-

Chat on WhatsApp

చేసే మంచిని తప్ప ఏమీ తీసుకుపోమని మహిళా అఘోరి సాధువు అన్నారు. చర్లపల్లి ఈసి నగర్ లోని పీర్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను చిన్నతనంలోనే ఇంట్లోనుండి వెళ్లిపోయను కాబట్టి ఆ బాధలు తెలుసన్నారు. అందుకోసమే ఈరోజు ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రాజకీయ నాయకులు, ఆర్థికంగా ఉన్నవారు గోసేవా, బట్టలు, పుస్తకాలు, ఆహారం లాంటి సహాయ కార్యక్రమాలు చేయాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp