The Vijayadashami celebrations in Ramagundam featured various cultural activities, attended by local leaders, officials, and a large crowd.

రామగుండంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ఈ విజయదశమిఉత్సవాలను రామగుండం నగరపాలక సంస్థ మేయర్ అనిల్ కుమార్ గారు అధ్యక్షత వహించారు. ఈ ఉత్సవాలకు మంచిర్యాల జిల్లా కలెక్టర్, పెద్దపల్లి జిల్లాకలెక్టర్ , సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సింగరేణి యూనియన్ నాయకులు, రామగుండం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కూడా అతిథులుగా హాజరు కాగా, సింగరేణి అధికారులు, ఉద్యోగులు కూడా కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరయ్యారు. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ గారు…

Read More
హనుమాన్ నగర్‌కు చెందిన వినయ్ కుమార్, వివాహితతో ప్రేమ వ్యవహారం కారణంగా హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

హనుమాన్ నగర్‌లో వినయ్ కుమార్ హత్య

8ఇంక్లైన్ కాలనీలోని హనుమాన్ నగర్ కు చెందిన వినయ్ కుమార్ అనే యువకుడు గురువారం సాయంత్రం దారుణ హత్యకు గురయ్యాడు. గోదావరిఖనికి చెందిన వివాహితతో ప్రేమ వ్యవహారమే వినయ్ హత్యకు దారి తీసినట్లు తెలుస్తుంది, వినయ్ కుమార్ గోదావరిఖని సింగరేణి ఆస్పత్రిలో స్కావేంజర్ గా పనిచేస్తున్నాడు. గోదావరిఖనికి చెందిన భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న వివాహితతో కొంతకాలంగా మృతుడు ప్రేమ వ్యవహారం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు..ఈ క్రమం లో సదరు వివాహితను మూడు నెలల క్రితం వినయ్…

Read More
State Minister D. Sridhar Babu laid the foundation for Young India Integrated Educational Institutes in Adavi Somanpalli. The institutes aim to provide high-quality education with international standards, fostering the future of students from marginalized communities.

మంథనిలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థల ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల…

Read More
Concerns were raised about chemical waste from the RFCL factory impacting local drainage. Leaders urge for measures to control pollution and improve community welfare.

ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు

జనావాసాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలోకి ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయన వ్యర్ధాలు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణన్ కలిసి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తఫా తదితర నాయకులు కోరారు. బుధవారం ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ సందర్శనకు…

Read More
Congress leaders submitted a petition to the Additional District Collector in Ramagundam, requesting garbage clearance and installation of LED streetlights in NTPC wards.

ఎన్టీపీసీ వార్డుల అభివృద్ధి కోసం అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం

రామగుండం లోని ఎమ్మార్వో ఆఫీస్ లో గౌరవనీయులైనటువంటి అడిషనల్ డిస్టిక్ కలెక్టర్ మరియు లోకల్ బాడీ అరుణ శ్రీ గారి కి ఎన్టిపిసి లో ఉన్నటువంటి వార్డులలో చెత్త మరియు మురికి కాలువలు ఇంకా స్ట్రీట్ లైట్స్ కొరకు తమ వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఎన్టిపిసి లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎన్టిపిసి మార్కెట్ ఘాట్, మేడిపల్లి చెరువు ఘాట్ , జంగాలపల్లి బ్రిడ్జి ఘాట్, న్యూ పరేడ్పల్లి బ్రిడ్జి ఘాట్ చెత్త క్లీ చేసి మరియు…

Read More
In Anthargaon Mandal, cheques worth ₹1.02 crores were distributed to beneficiaries across various villages. MLA Raj Thakur promised to resolve people's issues promptly.

అంతర్గం మండలంలో రూ. 1.02 కోటి విలువైన చెక్కుల పంపిణీ

అంతర్గం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మొత్తం 102 చెక్కులు 1,02,11,832 కోటి రెండు లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఆకెనపల్లి 6 చెక్కులు మొత్తం రూ,600696, ఆంతర్గం చెక్కులు 3 మొత్తం రూ,300348 బ్రమనపల్లి చెక్కులు 10 మొత్తం రూ,1001160, ఎగ్లాస్పూర్ లో 6చెక్కులు మొత్తం రూ 600696, గొలివాడా లో 3 చెక్కులు మొత్తం రూ,300348, కుందన్ పల్లి లో చెక్కులు 11 మొత్తం…

Read More
The Ramagundam Municipal Corporation demolished an unauthorized structure in Gautami Nagar, highlighting the importance of obtaining proper permits for construction.

గౌతమి నగర్‌లో అనుమతి లేని కట్టడాన్ని కూల్చివేత

గౌతమి నగర్ లో అనుమతి లేని కట్టడాన్ని రామగుండం నగర సంస్థ కూల్చివేసింది. పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమీషనర్ (ఎఫ్ ఎ సి ) అరుణ శ్రీ ఆదేశాల మేరకు రామగుండం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది బుధవారం ఉదయం గౌతమి నగర్ లోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో పర్లపెల్లి సందీప్ అనే వ్యక్తి నిర్మిస్తున్న అనధికార కట్టడాన్ని కూల్చివేశారు. నోటీస్ జారీ చేసినప్పటికీ సదరు భవన నిర్మాణ…

Read More