Congress claims credit for transforming Ramagundam into a corporation and establishing RUDA for regional development.

రామగుండం కార్పొరేషన్ అవతరణ ఘనత కాంగ్రెస్ పార్టీది

రామగుండం మున్సిపల్ ను కార్పోరేషన్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది, ప్రభుత్వం ది రురల్ అర్బన్ అథారిటీ అభివృద్ధి సంస్థ (RUDA)ఏర్పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుకు నిదర్శనం రామగుండం నగర పాలక సంస్థతోపాటు పెద్దపెల్లి మంతిని సుల్తానాబాద్ మున్సిపాలిటీ 198 గ్రామాలు విలీనం చేస్తూ, ప్రతిపాదనలు . RUDA ఏర్పాటు జీవో జారీ చేసిన మున్సిపల్ కార్యదర్శి దాన కిషోర్ అహ్మద్ బాబా పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ సాంఘిక కార్మికుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ గౌరవ…

Read More
In Godavarikhani, a blood donation camp was organized by police with Lions Club support, emphasizing the importance of blood donation to save lives.

రక్తదాన శిబిరంలో పోలీసుల విశేష భాగస్వామ్యం

మన జీవితంలో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలి అన్నారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల (ఫ్లాగ్ డే) సందర్భంగా గోదావరిఖని సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వారి సహకారంతో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రక్తదానం శిభిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికిశిబిరాన్ని ముఖ్య అతిధిగా పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి గారు హాజరై పోలీస్ అధికారులతో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా…

Read More
Celebrating International Art Day, Gayatri Vidyaniketan hosted an art exhibition where students showcased diverse artworks, highlighting their innate talents and creativity.

పిల్లల ప్రతిభ ప్రదర్శనగా గాయత్రి స్కూల్ ఆర్ట్ ఎగ్జిబిషన్

అంతర్జాతీయ చిత్ర కళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన ఆర్ట్ ఎగ్జిబిషన్ ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్ లో పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు స్వయంగా గీసిన పలు రకాల డ్రాయింగ్స్, పెయింటింగ్స్, దేవతా మూర్తుల చిత్రాలు, సైన్స్ సంబంధిత చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కాళోజీ చిత్రం, అర్థనారీశ్వరుని చిత్రం, రైతు, గుండె, మిక్కీ మౌస్ తదితర…

Read More
A petition was submitted to the BC Welfare Officer in Peddapalli to ensure Indiramma houses and other government schemes for Veerabhadri community members.

ఇందిరమ్మ గృహాలు అందించేందుకు వినతిపత్రం సమర్పణ

పెద్దపల్లి జిల్లాలోని వీరభధ్రీయ కుల బాంధవులకు అందరికీ ఇందిరమ్మ గృహాలు మరియు ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని పెద్దపల్లి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి కి బుధవారం వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా గుండారం ధర్మారం పెద్దపల్లి జిల్లాలోని వీరభద్రియ కులస్తులకు కుల గణన మరియు బిసి లోన్లు అలాగే తమ పిల్లల చదువుల గురించి ఇందిరమ్మ గృహాల గురించి తమ కులాన్ని పరిగణలోకి తీసుకొని అందజేయాలని వారు ఆ అవినతిపత్రంలో పేర్కొన్నారు. అలాగే పథకాలు వచ్చేలా…

Read More
Ramagundam MLA Makkansinh Raj Thakur inaugurated the long-awaited Sub-Registration Office, fulfilling the public’s need for local property services.

రామగుండంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రారంభం

రామగుండం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రిజిస్ట్రేషన్ కార్యాలయం ఈరోజుతో నెరవేరిందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. బుధవారం రామగుండం పట్టణం రైల్వే స్టేషన్ ఏరియా పాత ఎంపీపీ కార్యాలయ భవనంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. రామగుండం కార్పొరేషన్ పల్లెలోని ప్రజలు వారి కమర్షియల్ భూములు ఇతర అవసరాల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సి వచ్చేదని ఇకనుంచి ఈ కార్యాలయంలోనే ఎలాంటి శ్రమ లేకుండా వారి పనులు పూర్తవుతాయని, క్రయ విక్రయ భూములకు…

Read More
MLA Chintakunta Vijayaraman Rao inaugurated a paddy procurement center in Peddapalli. He assured no crop cuts and bonus payments to farmers for fine rice varieties.

పెద్దపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

పెద్దపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లో గురువారం రోజున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప గారు, మార్కెట్ అధికారులతో మరియు స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు.. ఈ సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే విజయరమణ రావు గారు మాట్లాడుతూ… నేను ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం ధాన్యం కోతలు అనే పదానికీ తావు ఇవ్వనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్ వడ్లను కొనుగోలు సందర్భంగా…

Read More
The government has sanctioned ₹80 crores for a new high-level bridge in Rupunarayana Peta, aiming to improve connectivity in the region, as local leaders and officials oversee the project's initiation.

ఓదెల మండలంలో నూతన హై లెవెల్ వంతెన నిర్మాణం ప్రారంభం

ఓదెల మండలంలోని రూపునారాయణపేట గ్రామంలో నూతనంగా హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం నుండి 80 కోట్ల రూపాయలను మంజూరు చేయడంతో బ్రిజ్ నిర్మాణం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులతో,గ్రామస్తులతో మరియు సంబంధింత అధికారులతో కలిసి స్థలాన్ని పర్యవేక్షించిన అనంతరం గుంపుల గ్రామంలో అప్రోచ్మెంట్ బ్రిజ్ రోడ్డు గుంపుల నుండి తనుగుల, విలాసాగరం మరియు జమ్మికుంట వెళ్లే రహదారి పూర్తిగా ధ్వంసం కావడంతో కాంట్రాక్టర్లతో మరియు సంబంధిత శాఖ అధికారులతో కలిసి రోడ్డు ను పర్యవేక్షించి…

Read More