Today, Ramagundam MLA Shri Makkansingh Raj Thakur met with local education officials and students to discuss issues related to schools and education development in the region.

రామగుండం ఎమ్మెల్యే ను కలిసిన విద్యాశాఖ ప్రతినిధులు

రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా రామగుండం ఎంఈఓ శ్రీ గడ్డం చంద్రయ్య, ముత్తారం ఎమ్ఈఓ ఇరుగురాల ఓదెలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు గోదావరిఖని ప్రధానోపాధ్యాయులు జింక మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పాఠశాల సమస్యలు, అలాగే రామగుండం మండల విద్యాభివృద్ధికి సంబంధించిన విషయాలను పరిశీలించారు. విద్యాభివృద్ధి కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు మరియు విద్యా సమాజం అభిప్రాయం వ్యక్తం చేశారు….

Read More
A goods train derailed in Peddapalli district, halting trains on major routes. Many trains were diverted or canceled due to the incident.

పెద్దపల్లి వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో రైళ్ల రాకపోవులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గజియాబాద్ నుండి కాజీపేట వైపు ఐరన్ కాయల్స్ తీసుకు వెళుతున్న గూడ్స్ రైలు పెద్దపల్లి జిల్లా రాఘవపూర్, కన్నాల మధ్యలో పట్టాలు తప్పి ఆరు భోగీలు పట్టాలపై పడిపోయాయి. దీంతో ఢిల్లీ, చెన్నై ప్రధాన రైలు మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ఎటువైపు రైలు అటువైపు నిలిచిపోయాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లతోపాటు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైలు గూడ్స్ రైళ్లు…

Read More
A free eye camp was held in Peddapalli by Lions Club, benefiting 124 attendees. Operations were arranged for 80 patients with severe eye conditions, in collaboration with Rekurthi Eye Hospital.

పెద్దపల్లిలో లయన్స్ క్లబ్ ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ డా. భాస్కర్ మాడేకర్ ఉదార నేత్ర వైద్యాశాల రేకుర్తి వారి సౌజన్యంతో ఈ రోజు (29-10-2024 మంగళవారం) ఉదయం 10 గం. ల నుండి మ.2.00 గం. వరకు పెద్దపల్లి అమర్ చంద్ కల్యాణమంటపం లో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిభిరం విజయవంతం అయినట్లు లయన్స్ క్లబ్ అఫ్ పెద్దపల్లి అధ్యక్షులు లయన్ వేల్పుల రమేశ్ తెలిపారు. లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్…

Read More
AEOs protested at Raghavapur against arbitrary suspensions and poor management of funds in DCS survey project implementation by the state's agriculture department.

రైతు నేస్తం కార్యక్రమంలో AEO ల నిరసన

పెద్దపల్లి మండలం లోని రాఘవాపూర్ రైతు వేదిక లో రైతు నేస్తం – వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం లో మండలం లోని AEO లందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నేల పై కూర్చొని నిరసన తెలియజేసారు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అయిన DCS సర్వే మిగితా 11 రాష్ట్రాల ల లోగా మన రాష్ట్రం లో కూడా ప్రైవేటు ఏజెన్సీ కి ఇచ్చి 1000 ఎకరాల కు ఒక వ్యక్తి నీ మించకుండా చేయాల్సి ఉంది, అందుకు…

Read More
MLA Makkan Singh Raj Thakur assured farmers of timely purchases without cuts and a bonus of ₹500 for fine rice, emphasizing the government's commitment to farmers.

రైతులకు సకాలంలో కొనుగోలు, సర్దుబాటు హామీ

గత ప్రభుత్వం మాదిరిగా నా రైతు సోదరులను తాలు, తప్ప, పేరిట ఒక్క గింజ కట్ చేసిన వదిలిపెట్టేది లేదు , ఇది ప్రజా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లో ప్రజా పాలన కొనసాగుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన నా దృష్టికి తీసుకురావాలి. MLA మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గత సీజన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి తరుగు లేకుండా వడ్లు కొనుగోలు చేయడం జరిగిందని ,…

Read More
Telangana IT Minister Sridhar Babu visited students from Kasturba Gandhi School receiving treatment at Peddapalli District Hospital.

ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కస్తూర్బా పాఠశాల విద్యార్థులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు ముత్తారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో అస్వస్థతకు గురై, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో చర్చించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించిన తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

Read More
MLA Raj Thakur visited daily wage laborers injured in a tractor-trailer accident at Mamata Hospital, Godavarikhani.

ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

ప్రమాదానికి గురైన రోజువారీ కార్మికులను పరామర్శించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని గోదావరిఖని మమత హాస్పిటల్ లో బ్రాహ్మణపల్లి కు చెందిన రోజువారీ కూలిలు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిన ఘటన ను తెలుసుకొని వేను వెంటనే గోదావరిఖని మమత హాస్పిటల్ చేరుకొని వారిని పరామర్శించిన రామగుండం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ రాజ్ ఠాగూర్ చిలుక లక్మీ, కొండ్రా కొమురక్కా, చిలుక సరిత, పబ్బ ఉమా, చిలుక…

Read More