Thursday, July 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతిరుపతి మాదిగ ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపు

తిరుపతి మాదిగ ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపు

-

Chat on WhatsApp

నరస నాయుడు పల్లి మాదిగ వాడలో MRPS, MSP,, ముఖ్య కార్యకర్తల సమావేశం,, డాక్కిలి మండలం MRPS అధ్యక్షుడు,, జడ,,వినోద్ కుమార్, అధ్యక్షన జరగడం జరిగింది,,, దీనికి ముఖ్య అతిథులుగా,, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి,,,, పల్లిపాట్టి రవి,,, మాదిగ,, విచ్చేయడం జరిగింది,, పల్లిపాట్టి రవి మాదిగ,,,మాట్లాడుతూ

*నవంబర్ 04 న ఉదయం 10గంటలకు తిరుపతి కేంద్రం గా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేచేద్దాం,,,,,,,,,,,,,, ,,,,,,,,,,, అభినయ అంబేద్కర్,,, మహా జననేత మాణిశ్రీ,,,,మందకృష్ణ మాదిగ గారు,,, ముఖ్య అతిథులుగా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేయడానికి,,,,,,,, డక్కిలి మండలం లోనీ,,, ప్రతి మాదిగ పల్లి నుంచి వందలాదిగా తరలి రావాలని,,,, పిలుపునిచ్చారు,,,,,,,,,,, దీంట్లో భాగంగా ఈరోజు,,,,, దక్కిలి మండలం నరసరాయుడి పల్లి మాదిగ వాడు నుంచి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు తరలిరావాలని,,,,,,పిలుపునిచ్చారు,,,,, ఈ కార్యక్రమంలో,,,, డాక్కిలి మండల,, కార్యదర్శి,,, తాళ్లపాక సుధా,,,గ్రామ అధ్యక్షుడు,,, సర్వేపల్లి కుమార్,,

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

CM Revanth Reddy | ‘తాత.. నువ్వే పూరీలు వేయాలి’.. మనవడి కోరిక తీర్చిన...

CM Revanth Reddy: రాష్ట్ర పాలనలో నిత్యం బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈసారి కుటుంబంతో గడిపిన ఓ అపురూపమైన క్షణాన్ని ప్రజలతో పంచుకున్నారు. అధికారిక కార్యక్రమాలకు భిన్నంగా ఆయన...
- Advertisement -
Chat on WhatsApp