Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshతుఫాను ప్రభావం లేదని కరప తాసిల్దార్ వెల్లడి

తుఫాను ప్రభావం లేదని కరప తాసిల్దార్ వెల్లడి

-

Chat on WhatsApp

కాకినాడ రూరల్ కరప మండలం కరప తాసిల్దార్ పిండి గోపాలకృష్ణ మాట్లాడుతూ తుఫాను ప్రభావం మన మండలంలో లేదని ఎవరు భయపడ వద్దని మీడియా ముఖంగా తెలియజేశారు 19 రెవిన్యూ గ్రామాలలో పంట ములగడం గాని చెరువులు కాలువలకు గండి లేవని ఒకవేళ ఏదైనా అనుమానం ఉంటే వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్ 9492513117 ఫోన్ చేస్తే తక్షణం మేము మా సిబ్బంది అందుబాటులో ఉంటామని చెప్పారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp