Friday, July 10, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadబడంగ్పేట్‌లో రూ. 45 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

బడంగ్పేట్‌లో రూ. 45 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

-

Chat on WhatsApp

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 45 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, మున్సిపల్ కమిషనర్ సరస్వతి పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Actor Rajpal Yadav | చెక్ బౌన్స్ వ్యవహారంలో రాజ్‌పాల్ యాదవ్‌కు భారీ ఎదురుదెబ్బ

Actor Rajpal Yadav: బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్‌కు సంబంధించిన పలు కేసుల్లో దిగువ కోర్టులు విధించిన శిక్షను సవాలు చేస్తూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp