బాపట్ల ఎస్పీ గారి ఆదేశాల మేరకు పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల మధ్య అవగాహన పెంచేందుకు ముఖ్యమైన అంశాలు వివరించబడ్డాయి. ఎస్సీ సిఐ, డిఎస్పీ అధికారులు...
అహ్మదాబాద్లో 65 ఏళ్ల వృద్ధురాలికి బంగారు గొలుసు చోరీ చేసిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు ప్రద్యుమన్ సింగ్కు సంబంధించి తాజా ఘటన వెలుగులోకి వచ్చింది. జనవరి 25న, ప్రద్యుమన్ సింగ్, గుజరాత్లోని అహ్మదాబాద్లో...
పుణేలో ఇంగ్లండ్తో జరిగిన నాలుగో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 3-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అయితే, ఈ మ్యాచ్లో గాయపడ్డ శివమ్ దూబే స్థానంలో...
సినీ నటి శోభితను హీరో నాగచైతన్య ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చైతన్య తన భార్య శోభితపై ప్రశంసలు కురిపించాడు. "శోభితతో...
హైదరాబాద్లోని సికింద్రాబాద్ లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆ సంఘటన వారాసిగూడ బౌద్ధనగర్ ప్రాంతంలో జరిగింది. లలిత అనే మహిళ ఇటీవల మృతి చెందారు. ఆమె నివాసం నుండి దుర్వాసన రావడంతో స్థానికులు...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను, భూకబ్జాలను అడ్డుకుంటున్న హైడ్రా మరో కీలక చర్య చేపట్టింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో గాయత్రి అసోసియేషన్ సభ్యులు తమ కాలనీ పార్క్ కబ్జాకు గురయిందని అధికారులకు...