టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు మరో భారీ షాక్ ఇచ్చింది. ఇటీవలే రూ. 189, రూ. 479 ప్లాన్లను తొలగించిన జియో.. ఇప్పుడు రూ. 69, రూ. 139 డేటా ప్లాన్ల గడువును కేవలం ఏడు రోజులుగా నిర్ణయించింది. …
February 2025
-
-
కేరళలోని ఎన్నాకుళం జిల్లా త్రిప్పునితురలో దారుణం చోటుచేసుకుంది. గ్లోబల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి మిహిర్, ర్యాగింగ్ను తట్టుకోలేక భవనం 26వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జనవరి 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిహిర్పై అమానవీయంగా …
-
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం అనంతరం, ఆ కంపెనీని కొనుగోలు చేసిన టెక్ మహీంద్రాకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2002-09 మధ్యకాలంలో సత్యం కంపెనీ చూపించిన వాస్తవ ఆదాయంపైనే ఆదాయపు పన్ను చెల్లించాలని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఊహాజనిత లెక్కలు …
-
ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి ఉత్తర కొరియా సైనిక సహాయం అందించగా, ఇప్పుడు వారు వెనుదిరుగుతున్న పరిస్థితి ఏర్పడింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, రష్యాకు 10 వేల మంది సైనికులను పంపించగా, వారు యుద్ధరంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. …