ఏలూరు జిల్లా చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పట్టణ కూటమి నాయకులతో కలిసి పోలింగ్ ప్రక్రియను సమీక్షించి, ఓటింగ్ శాతం గురించి అధికారులతో...
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియ క్రమశిక్షణతో...
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతున్నదో లేదో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా...
విశాఖపట్నం డాబా గార్డెన్ సమీపంలోని డాడీ ఎల్ జె గ్రాండ్ హోటల్లో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హోటల్లో మొత్తం 13 గదులుండగా, 9 గదుల్లో అతిథులు ఉన్నారని హోటల్ సిబ్బంది తెలిపారు....
జిల్లా అదనపు ఎస్పీ రమణమూర్తి తెనాలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకున్న భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు...
కాకుమాను మండలంలో పత్తిపాడు నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బుర్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆలపాటి రాజా ప్రజలకు సేవ చేసే నాయకుడని, ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు....