విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో మార్చి 5, 6 తేదీల్లో నాస్కామ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా భారీ కెరీర్ ఫెయిర్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో 49 ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు పాల్గొని యువతకు దాదాపు...
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించిన సంగతి తెలిసిందే. జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు...
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం అక్రమ రవాణా ఘటనను గుర్తించారు. జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని అనుమానంతో తనిఖీ చేయగా, అతని బ్యాగులో...
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. ‘యమదొంగ’ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసిన శ్రీనివాసరావు, రాజమౌళిపై సంచలన ఆరోపణలు చేశారు. రాజమౌళి టార్చర్ను తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని...
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు వరుస విజయాలతో సెమీఫైనల్కు చేరుకుంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్లపై గెలిచిన టీమిండియా, లీగ్ దశలో చివరి మ్యాచ్ను మార్చి 2న న్యూజిలాండ్తో ఆడనుంది. అయితే, పాకిస్థాన్తో జరిగిన...
కన్నడలో విజయవంతమైన ‘కౌసల్య సుప్రజా రామా’ సినిమా, 2023 జూలై 28న విడుదలై మంచి ఆదరణ పొందింది. బీసీ పాటిల్ నిర్మించిన ఈ చిత్రానికి శశాంక్ దర్శకత్వం వహించగా, డార్లింగ్ కృష్ణ, బృందా...
మహా కుంభమేళా సందర్భంగా పూజా కార్యక్రమాల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏర్పాట్లలో లోపం ఉన్నా...