అంతరిక్షంలో అరుదుగా జరిగే ప్లానెటరీ పరేడ్ను ప్రముఖ ఫొటోగ్రాఫర్ జోష్ డ్యూరీ తన కెమెరాలో బంధించారు. ఈ ఖగోళ అద్భుతం ఈ నెల 22న చోటుచేసుకుంది. మొత్తం 8 గ్రహాల్లో 7 గ్రహాలను...
ఆంధ్రప్రదేశ్ ఎన్సీసీ డిపార్టుమెంట్లో సూపరింటెండెంటుగా పనిచేస్తున్న కారుముడి విజయలక్ష్మి (60) కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భవానీ ఐలాండ్ సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనా...
కరీంనగర్ జిల్లా గంగాధర ఎక్స్ రోడ్డు వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల సిబ్బందితో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. నిర్మల్ నుంచి పోలింగ్ సామగ్రి తీసుకువచ్చి తిరిగి వెళ్తుండగా, ముందు వెళ్తున్న మరో బస్సును...
సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్జైల్కు తరలించారు. రైల్వే కోడూరు కోర్టులో అర్ధరాత్రి 2:30 గంటల వరకు వాదనలు కొనసాగగా, దాదాపు ఐదుగంటల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న మెజిస్ట్రేట్...
అమలాపురం నియోజకవర్గంలోని ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జడ్పీ హైస్కూల్ గ్రౌండ్లో జాతీయ వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా కొనసాగుతోంది. శ్రీ అరిగెల రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్లో భాగంగా జీఎస్టీ చెన్నై, ముంబై జట్ల మధ్య...
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో తేజు డెవలపర్స్ సహకారంతో డివైడర్పై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సుప్రజా మురళి,...
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సికిందర్’ టీజర్ విడుదలైంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను బాలీవుడ్...