Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshచీరాలలో కరెంటు చార్జీల పెంపుపై వైసీపీ నిరసన

చీరాలలో కరెంటు చార్జీల పెంపుపై వైసీపీ నిరసన

-

Chat on WhatsApp

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు చార్జీల పెంపుపై చీరాల నియోజకవర్గ పరిధిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ రోజు 27/12/2024న కొత్తపేట పంచాయతీ, VRS & YRN కాలేజీ రోడ్డు లో గల కరెంట్ ఆఫీస్ వద్ద కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి చీరాల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు నాయకత్వం వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని అర్థం చేసుకోవాలని, కరెంటు చార్జీల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసనలో టీ బాపట్ల జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, చీరాల నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. నిరసన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగగా, ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభించింది.

నిరసన అనంతరం, నాయకులు కరెంటు చార్జీల పెంపుపై ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి చర్చించారు. ప్రజల సంక్షేమం కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు హామీ ఇచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp