Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaNirmalనిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు

నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు

-

Chat on WhatsApp

నిర్మల్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు 286 (PPC) సెంటర్లుగా నవంబర్ నెల నుంచే ఏర్పాటు చేయడం జరిగింది. సన్న రకం వరి ధాన్యానికి ప్రత్యేక సెంటర్లు మరియు దొడ్డు రకం వరి ధాన్యానికి వేరే సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది.

ఇంతలో, ఎనిమిది కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రిలీజ్ చేయడం కూడా జరిగిందని అధికారులు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వాటిపై హెల్ప్ లైన్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది.

ప్రతీ కేంద్రంలో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించి, రైతులు నెగటివ్ రూమర్స్ నమ్మకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్యాడి క్లీనర్ల సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం ద్వారా రైతుల అనుకూలంగా ఉండేలా చూడబడింది.

ఈ కొనుగోలు డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగుతుందని, ఇంకా ఒక లక్ష 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Oil Palm Farmers | కేసీఆర్ హయాంలో అభివృద్ధి.. ఇప్పుడు నిర్లక్ష్యం: ఆయిల్‌పామ్ సాగుపై...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేపాకలో మంగళవారం పర్యటించిన కేటీఆర్, ఆయిల్‌పామ్ రైతుల(Oil Palm Farmers)ను కలిసి వారి సమస్యలు, సాగు పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు, సాగు పరిస్థితులు,...
- Advertisement -
Chat on WhatsApp