Saturday, July 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaHyderabadహాస్టల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం, విచారణలో కీలక వివరాలు

హాస్టల్ యాజమాన్యంపై నిర్లక్ష్యం, విచారణలో కీలక వివరాలు

-

Chat on WhatsApp

హాస్టల్‌లో జరిగిన సంఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి. ఈ ఫింగర్ ప్రింట్స్‌ని పరిశీలించి, అది హాస్టల్ మెస్‌లో పనిచేసే వ్యక్తులకు చెందని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో 5 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్దున్న 12 సెల్ ఫోన్లను సీజ్ చేశారు.

నిన్నటి నుంచి పోలీసులు మరియు టెక్నికల్ టీం ఈ ఫోన్లను అనేక విధాలుగా పరిశీలించారు. అయితే వాటిలో ఎలాంటి వీడియోలు లేదా ఫోటోలు లభించలేదు. ఒకవేళ డిలీట్ చేసి ఉంటారని భావించి, ఈ ఫోన్లన్నీ ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

ఇప్పటివరకు హాస్టల్ యాజమాన్యం నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదు. యాజమాన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినా వారు అందుబాటులో లేకపోవడం విచారంగా ఉంది. హాస్టల్ పరిసరాలు పరిశీలించిన తర్వాత, యాజమాన్యంపై సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని పోలీసులకు స్పష్టమైంది.

విద్యార్థులతో స్టేట్మెంట్లు రికార్డ్ చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం విచారణలో యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp