Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeTelanganaPeddapalliఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు

ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ మురుగు నీటి కాలువకు ప్రతికూల ప్రభావాలు

-

Chat on WhatsApp

జనావాసాల మీదుగా ప్రవహిస్తున్న మురుగు నీటి కాలువలోకి ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయన వ్యర్ధాలు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శరవణన్ కలిసి రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ , కార్పొరేటర్లు మహంకాళి స్వామి , బొంతల రాజేష్ , ముస్తఫా తదితర నాయకులు కోరారు. బుధవారం ఆర్ ఎఫ్ సి ఎల్ ఫ్యాక్టరీ సందర్శనకు విచ్చేసిన ఆయనను రామగుండం ఎం ఎల్ ఎ ఆదేశాల మేరకు కలిసి వినతి పత్రం సమర్పించారు. . ఆర్ ఎఫ్ సి ఎల్ కారణంగా వాయు , జల , శబ్ద కాలుష్యంతో బాధపడుతున్న వీర్లపల్లి కి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు చేయాలని కోరారు. స్థానికులకే ఫ్యాక్టరీ లో ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. సామాజిక భాద్యతగా ప్రభావిత ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp