చిన్న శంకరంపేటలో చలివేంద్ర ప్రారంభం – ప్రజలకు ఉచిత తాగునీరు
చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాధిక డయాగ్నostic సెంటర్ డాక్టర్ శ్రీధర్ సహకారంతో గ్రామానికి చెందిన కంజర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించి, ఉచిత తాగునీరు అందుబాటులో ఉంచిన నిర్వాహకులను అభినందించారు. చలివేంద్ర నిర్వాహకులు మాట్లాడుతూ మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు నలుమూలల నుంచి ప్రజలు రావడం జరుగుతుందని తెలిపారు. అలాగే,…
