Minister Srinivas and Pusapati Aditi condemned Jagan’s remarks, calling them irresponsible and threatening towards officials.

జగన్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీనివాస్, పూసపాటి అదితి

విజయనగరంలో ఈరోజు జరిగిన పత్రికా సమావేశంలో రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కిడ్నాప్, దాడి కేసులో అరెస్టై విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశిని కలిసిన తర్వాత జగన్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. జగన్ వ్యాఖ్యలు అధికారులను బెదిరించే విధంగా ఉన్నాయని, ఇలాంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అనడం…

Read More
MP Appalanaidu emphasized TDP’s commitment to workers, highlighting Chandrababu Naidu's leadership and pledging equal development in his constituency.

విజయనగరం టిడిపి సమావేశంలో ఎంపీ అప్పలనాయుడు సందేశం

తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా టిడిపి సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో, జిల్లా టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి కార్యకర్తల పాత్ర, పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, కార్యకర్తల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ అని, కార్యకర్తల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత…

Read More

అండర్-17 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు విజయవంతంగా ముగిసాయి

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఆధ్వర్యంలో అండర్-17 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు 6-8 తేదీల్లో గుంటూరు నాగార్జున యూనివర్సిటీ క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. 500 క్రీడాకారులు, 100 అధికారులతో పోటీలు ఘనంగా జరిగాయి. విజేతలకు బహుమతులు పంపిణీ చేసి, రాష్ట్ర జట్లను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Read More
Vizianagaram MLA Pusapati Aditi visited TIDCO housing complexes in Soniya Nagar and Saripalli, addressing issues and promising quick resolutions.

సోనియానగర్, సారిపల్లి టిడ్కొ గృహాలను ఎమ్మెల్యే పర్యవేక్షణ

సోనియానగర్ మరియు సారిపల్లిలో టిడ్కొ గృహ సముదాయాలను ఈరోజు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు సందర్శించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ తో పాటు తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్వి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఇమంది సుధీర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్శనలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు నివేదించిన సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి అన్ని…

Read More
CM Relief Fund granted ₹5 lakh to Ramatheertham victim Chandaka Suribabu. The cheque was handed over by leaders including MLA Poosapati Aditi Gajapathi Raju.

రామతీర్థం బాధితుడికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం

విజయనగరం టౌన్‌లో రామతీర్థం బాధితుడైన శ్రీ చందక సూరిబాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనలో బాధితుడైన సూరిబాబు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్ధిక సహాయం చెక్కును విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు,…

Read More
Transport Minister assured solutions for RTC staff issues while inaugurating new buses in Vizianagaram, highlighting employee welfare initiatives.

ఆర్.టి.సి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

రాష్ట్ర రవాణా శాఖామంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి శుక్రవారం విజయనగరం ఆర్.టి.సి డిపోలో 10 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో రెండు బస్సులు విజయనగరం-శ్రీకాకుళం మధ్య, మిగిలినవి అనకాపల్లి మరియు శ్రీకాకుళం డిపోలకుచెందినవిగా ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఆర్.టి.సి ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ఈ.ఎస్.ఐ అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి మంజూరు చేసిన నైట్ అవుట్ అలవెన్స్‌కు కార్మికులందరూ రుణపడి ఉంటారని…

Read More
BC Ministers were felicitated in Vijayawada by AP BC Employees Welfare Association, highlighting unity and development initiatives for BCs.

బీసీ మంత్రుల సన్మానంలో ఐక్యత ప్రాముఖ్యత

ఏపీ బీసీ ఓబీసీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర ప్రదేశ్ వారి సారథ్యం లో నిన్న అనగా తేది 19.12. 2024 తారీకున సాయంత్రం ఏడు గంటలకు విజయవాడ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ మంత్రులందరికీ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యశాఖ మాత్యులు వై సత్య కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, మహాత్మ జ్యోతిరావు ఫూలే కలల కన్నా…

Read More