Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

-

Chat on WhatsApp

స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు శ్రీమీసాల సూర్యనారాయణ వివరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రహదారి యాత్ర చేస్తూ మత్తు పదార్థ వ్యతిరేక నినాదాలు చెప్పారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

central government clarifies on e25 ethanol blended petrol rollout in india

E25 petrol | E20 తర్వాత E25 వస్తుందా?.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది

E25 petrol: దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్(E25 petrol)ను త్వరలోనే ప్రవేశపెట్టనున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ప్రస్తుతం ఈ25 పెట్రోల్‌ను అమల్లోకి తీసుకురావాలనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని...
- Advertisement -
Chat on WhatsApp