Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeNationalఐపీఎల్ 2025 రిటెన్షన్‌లో యంగ్ ప్లేయర్లకు భారీ జీత పెరుగుదల

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌లో యంగ్ ప్లేయర్లకు భారీ జీత పెరుగుదల

-

Chat on WhatsApp

ఐపీఎల్ 2025 రిటెన్షన్‌లో పలు జట్లు తమ అత్యుత్తమ యంగ్ ప్లేయర్లను కట్టిపడేయటానికి కోట్లు వెచ్చించాయి. ముఖ్యంగా ధ్రువ్ జురెల్, మతీషా పతిరణ వంటి ఆటగాళ్లకు భారీ శాలరీ పెరుగుదల లభించింది. ధ్రువ్ జురెల్ జీతం ఏకంగా 6,900 శాతం పెరగగా, మతీషా పతిరణ జీతం 6,400 శాతం పెరిగింది. ఈ శాలరీ పెరుగుదల వాళ్ళు ఐపీఎల్‌లో అత్యంత మంది చూసే ఆటగాళ్లుగా మారారు.

రజత్ పాటిదార్, మయాంక్ యాదవ్ వంటి యువ బ్యాటర్లు మరియు బౌలర్లు కూడా తమ జీతాలను పెద్ద మొత్తంలో పెంచుకున్నారు. రజత్ పాటిదార్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకోగా, మయాంక్ యాదవ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 11 కోట్లకు కట్టిపడేసింది. వీరి జీతాలు గత సీజన్ కంటే వేల శాతం పెరిగాయి.

సాయి సుదర్శన్, శశాంక్ సింగ్, రింకూ సింగ్ వంటి ఇతర యంగ్ ప్లేయర్లకు కూడా పెద్ద మొత్తంలో జీతాలు పెరిగాయి. ఈ పెరుగుదల వారి ప్రతిభను ప్రోత్సహిస్తూ తగిన గుర్తింపును ఇవ్వడం గమనార్హం.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp