Saturday, April 4, 2026
Chat on WhatsApp
HomeJogulamba GadwalAlampur(SC)అల్లంపూర్ నియోజకవర్గంలో ఐటిశాఖ మంత్రివర్యుల పర్యటన

అల్లంపూర్ నియోజకవర్గంలో ఐటిశాఖ మంత్రివర్యుల పర్యటన

-

Chat on WhatsApp

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఐటిశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అష్టాదశ శక్తిపీఠాలలో 5 శక్తిపీఠమైన అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, జోగులమ్మ గద్వాల జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి సరిత తిరుపతయ్య పాల్గొన్నారు.
మంత్రివర్యులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రభుత్వం అన్ని రంగాలలో ముందుంది అని తెలిపారు.

ప్రతి పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వచ్ఛమైన పాలన అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.
నిరుద్యోగ నోటిఫికేషన్లు, డీఎస్సీ వంటి ఉద్యోగాలు పారదర్శకంగా నిర్వహించడం జరిగినట్లు వెల్లడించారు.

అక్కడ ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మొదటి రియార్టీ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని తెలియజేశారు.
అలాగే, ఆలయాలను అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వారు అభివృద్ధి చేసే పనులపై చెరువుతో కూడిన మౌలిక వసతుల గురించి కూడా చర్చించారు.
ప్రభుత్వం ఇచ్చే అన్ని సహాయాలు ప్రజలకు అందించాలని కోరుకుంటున్నామని తెలిపారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

rahul gandhi congress senior leaders disagreement bjp reaction

Rahul Gandhi | యుద్ధ, ఇంధన సమస్యలపై రాహుల్ vs సీనియర్ కాంగ్రెస్ నేతలు

Rahul Gandhi: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, దేశంలో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరా అంశాలను రాహుల్ గాంధీ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్‌లోని సీనియర్ నేతలు రాహుల్ అభిప్రాయాలకు...
- Advertisement -
Chat on WhatsApp