Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeInterNational"ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాదం – కోహ్లీతో పాటు ఆటగాళ్లకు అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు!"

“ఆర్సీబీ విజయోత్సవాల్లో విషాదం – కోహ్లీతో పాటు ఆటగాళ్లకు అభిమానుల నుంచి తీవ్ర ఇబ్బందులు!”

-

Chat on WhatsApp

బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాలు ఆనందంలో విషాదానికి దారి తీసిన ఘటన చోటు చేసుకుంది. విధానసౌధ నుంచి స్టేడియానికి బయలుదేరిన సమయంలో, విరాట్ కోహ్లీ సహా ఆటగాళ్లపై అభిమానుల అతి ఉత్సాహం తీవ్ర ఇబ్బందులకు దారితీసింది. ఆర్సీబీ జట్టు బస్సు నగర వీధుల్లో ఊరేగింపు చేస్తుండగా, వేసవికాలం మధ్య రోడ్డుపై వేలాది మంది అభిమానులు గుమిగూడారు. కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మోహమ్మద్ సిరాజ్‌లను చూశే ఉత్సాహంతో, కొందరు బస్సు దగ్గరకు పరిగెత్తి వెళ్లి దూకేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులకు చేతులెత్తేశారు. కొంత మంది అభిమానులు గాయపడగా వారిని హాస్పెటలకు తరలించారు . సెక్యూరిటీ జాగ్రత్తలు యథేచ్ఛగా ఉండడంతో, అభిమానుల గుంపు పూర్తిగా నియంత్రణకు బయటికిపోయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp