Thursday, March 5, 2026
No menu items!
Google search engine

Monthly Archives: February, 2025

షుగర్ ఫ్యాక్టరీ ముట్టడించిన చెరుకు రైతులు, ఉద్రిక్తత

గత కొంతకాలంగా షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ ప్రక్రియ సక్రమంగా సాగకపోవడంతో చెరుకు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఒక రోజు ఫ్యాక్టరీ పనిచేస్తే మరుసటి రోజు నిలిచిపోవడం వల్ల రైతులు తమ పంటను...

ఆదోనిలో బీజేపీ జెండా ధ్వంసం, నిరసన వ్యక్తం చేసిన నేతలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఐదవ వార్డ్ విజయనగర కాలనీలో బీజేపీ జెండా ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన జెండా పోల్ రాత్రికి రాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ...

మదనపల్లిలో రెవెన్యూ అధికారులపై దాడిని ఏఐటీయూసీ ఖండింపు

మదనపల్లి రూరల్ తట్టివారిపల్లి పంచాయతీలో అక్రమ భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై భూ ఆక్రమణదారులు దాడి చేసిన ఘటనను ఏఐటీయూసీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. రెవెన్యూ అధికారులపై దాడి...

పెదబొండపల్లి రామలింగేశ్వర స్వామి ఆలయంలో అన్నసంతర్పణ

పార్వతీపురం మండలం, పెదబొండపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా కనిపించింది. స్వామివారి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల కోసం ఆలయ...

జొన్నాడలో మహాశివరాత్రి సందర్భంగా అన్న సమారాధన ఘనంగా

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గోదావరి నదీ తీరంలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం భక్తులకు...

మిర్యాలగూడలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

మిర్యాలగూడ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. మిర్యాలగూడలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో 811 మంది, దామరచర్లలో 56 మంది, అడవి దేవులపల్లిలో 8 మంది,...

చిన్న శంకరంపేటలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైంది. ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు...
- Advertisment -
Google search engine

Most Read