Thursday, March 5, 2026
No menu items!
Google search engine

Monthly Archives: February, 2025

టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో త్రాగునీటి కొరతపై మహిళల నిరసన

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఎన్టీఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రమైంది. 7వ, 8వ వీధుల్లో నెలరోజులుగా నీరు రాకపోగా, 9వ వీధికి మూడు నెలలుగా త్రాగునీరు అందడం లేదు. దీంతో స్థానిక...

సాలిపేటలో భూముల రీసర్వే, రైతులకు పట్టాదారు పాస్‌బుకులు పంపిణీ

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం సాలిపేట గ్రామంలో డీటి జోగినాయుడు ఆధ్వర్యంలో భూముల రీసర్వే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో భూసర్వే చేసి, పట్టాదారు పాస్‌బుకులు...

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం – సహాయ చర్యలు ముమ్మరం

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) టన్నెల్ ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో 8 మంది ఇంజనీర్లు, కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి ఏడు రోజులు గడుస్తున్నా, వారిని...

మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నుంచి బెదిరింపు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు పాకిస్థాన్ నంబర్ నుంచి బెదిరింపు సందేశం వచ్చింది. శుక్రవారం ఉదయం ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా సందేశం రాగా, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ అందులో హెచ్చరించారు....

పూణెలో లైంగికదాడి నిందితుడు అరెస్ట్, 75 గంటల తర్వాత పట్టివేత

మహారాష్ట్రలోని పూణెలో స్వర్‌గేట్ బస్ స్టేషన్ వద్ద యువతిపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు దత్తాత్రేయ రాందాస్‌ను 75 గంటల అనంతరం క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన దుమారం రేపడంతో...

ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టు మరో ఎదురుదెబ్బ ఇచ్చింది. వివిధ ప్రభుత్వ ఏజెన్సీలలో నియమితులైన ఉద్యోగులను తొలగించే హక్కు ట్రంప్ సర్కారుకు లేదని అమెరికా డిస్ట్రిక్ట్ జడ్జి విలియం...
- Advertisment -
Google search engine

Most Read