Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshవందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం... పార్వతీపురం ప్రజలకు మేలు.

వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం… పార్వతీపురం ప్రజలకు మేలు.

-

Chat on WhatsApp

పార్వతీపురం జిల్లాలో వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించబడింది. ఈ వేడుకకు కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే విజయచంద్ర, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సహకారంతో జండా ఊపి ప్రారంభించారు.సెంట్రల్ మినిస్టర్ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ఈ ట్రైన్ పార్వతీపురం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నారు.ట్రైన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే అధికారులు, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ప్రారంభోత్సవంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ట్రైన్ ప్రారంభం సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం వల్ల ప్రాంతీయ రవాణా లో కొత్త మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ ట్రైన్ ప్రారంభం ద్వారా పార్వతీపురం జిల్లాలో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుంది అని అధికారులు వెల్లడించారు.రైల్వే శాఖ, జిల్లా అధికారులు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ కొత్త ట్రైన్ పార్వతీపురం ప్రజలకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది అని అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp