Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeRangareddyLal Bahadur Nagaఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

ఎల్బీనగర్‌లో పాత కక్షలతో యువకుడు కత్తితో హత్య

-

Chat on WhatsApp

ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గతంలో పాత కక్షల కారణంగా సంజయ్ మరియు మనోజ్ మధ్య గొడవలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో సంజయ్, మనోజ్, సంజీవ్ లతో ఉన్న కేసు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైంది.

ఈ కేసులో పెద్దలు మధ్యలో చేరి, 3 లక్షల రూపాయలు సంజయ్‌కు ఇమ్మని సమస్య పరిష్కరించారు. కానీ సంజయ్, ఈ సమస్యపై సమయం గడిచిన తరువాత తన తోటి స్నేహితులతో కలిసి మనోజ్‌ను విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపడం జరిగిందని పోలీసులు తెలిపారు.

మధు అనే స్నేహితుడు ఈ సంఘటనను పోలీసులకు వెల్లడించాడు. ఈ ఘటనపై చైతన్యపురి సీఐ వెంకటేశ్వర్లు స్పందించి, చనిపోయిన మనోజ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అలాగే కేసు నమోదు చేసి, చంపిన వారిపై దర్యాప్తు చేపట్టారు.

ఇప్పటికే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ హత్య వెనుక ఉన్న పాత కక్షలను పరిశీలిస్తూ, మరిన్ని ఆధారాలు సేకరించాలని పోలీసులు చెప్పారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp