Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIపల్లె పండుగ కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అభివృద్ధి

పల్లె పండుగ కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అభివృద్ధి

-

Chat on WhatsApp

గ్రామాల మహర్దశ కూటమి ప్రభుత్వంతోనేనని టిడిపి సీనియర్ నాయకులు,మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.శుక్రవారం నాతవరం మండలంలో గల నాతవరం, మర్రిపాలెం, డి.ఎర్రవరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు .మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అయ్యన్న అంటే అభివృద్ధి అనే పదానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం చేపడుతున్న పనులేనని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు నేతల విజయ్ కుమార్ సింగంపల్లి సన్యాసి దేవుడు మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం ఎర్రవరం సర్పంచ్ సత్యవతి వివిధ గ్రామాల నుంచి వచ్చిన టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp