Nellore Bus Accident: నెల్లూరులో హైవేపై మార్నింగ్ స్టార్ బస్సు బోల్తా – ఆరుగురికి గాయాలు
Nellore Bus Accident: నెల్లూరు జిల్లాలోని పెళ్లకూరు(Pellakuru) మండలం సమీపంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ స్టార్ ప్రైవేట్ ట్రావెల్స్(Morning Star Travels)కు చెందిన బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ALSO READ:INDIA Alliance | బిహార్ ఓటమి తర్వాత ఇండీ కూటమి బలోపేతం ప్రమాద సమయంలో బస్సులో మొత్తం…
