AP officials visiting farmers under Raitanna Mee Kosam awareness program

రైతన్నా మీ కోసం | ఈ నెల 24 నుంచి ప్రారంభం  

రాష్ట్రంలో రైతుల కోసం కొత్తగా ‘రైతన్నా మీ కోసం’ (Raitanna Mee Kosam)అనే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ప్రారంభించనుంది. రైతులకు ప్రత్యక్ష లాభాలు అందించే ఐదు ప్రధాన సూత్రాలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ALSO READ:KTR Formula E Case | కేటీఆర్ పై ఛార్జ్ సీట్..ఫైరైనా ఎమ్మెల్సీ కవిత నవంబర్ 24 నుంచి 29 వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లోని రైతు ఇళ్లకు వెళ్లి పంట ఎంపిక,…

Read More

రాజ్యంలో భారీ వరదలు – అన్ని రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబు ఆదేశం

అమరావతి, సెప్టెంబర్ 29:ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు, వరదలు చుట్టుముట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీటి వనరుల వినియోగంపై ఆదివారం రాత్రి ఆన్‌లైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైనమిక్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్ ద్వారా జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి చెరువు, రిజర్వాయర్‌ను నింపాలని ఆదేశించారు. వరదల నేపధ్యంలో అప్రమత్తత కృష్ణా నదిలో 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రమాద సూచన గోదావరిలో 11.5 లక్షల క్యూసెక్కుల వరద అవకాశం వేల టీఎంసీల నీరు సముద్రంలోకి…

Read More