Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ

జమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ

-

Chat on WhatsApp

కడప జిల్లా జమ్మలమడుగు గంగమ్మ తల్లి ఆలయంలో వెండి కిరీటం చోరీ జమ్మలమడుగు పట్టణం కన్నెలూరు శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇవాళ దసరా నవరాత్రులలో రెండవ రోజు కావడంతో ఆలయంలో తెల్లవారుజామున నుంచే పూజలు నిర్వహించామన్నారు అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం వెండి కిరీటాన్ని దుండగులు చోరీ చేశారని తెలిపారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp