Friday, April 10, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ

జమ్మలమడుగు ఆలయంలో వెండి కిరీటం చోరీ

-

Chat on WhatsApp

కడప జిల్లా జమ్మలమడుగు గంగమ్మ తల్లి ఆలయంలో వెండి కిరీటం చోరీ జమ్మలమడుగు పట్టణం కన్నెలూరు శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారి వెండి కిరీటం చోరీ జరిగినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. వారు మాట్లాడుతూ ఇవాళ దసరా నవరాత్రులలో రెండవ రోజు కావడంతో ఆలయంలో తెల్లవారుజామున నుంచే పూజలు నిర్వహించామన్నారు అమ్మవారికి అలంకరణలో భాగంగా వెండి కిరీటం అలంకరించామన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం వెండి కిరీటాన్ని దుండగులు చోరీ చేశారని తెలిపారు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp