Wednesday, July 8, 2026
Chat on WhatsApp
HomeTelanganaరామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు

రామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు

-

Chat on WhatsApp

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామసహాయం రాధికకు అమెరికాలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఖమ్మం నగరానికి చెందిన రామసహాయం బుచ్చిరెడ్డి, నిర్మల దంపతుల కూతురు రాధిక. ఆమె ప్రస్తుతం అమెరికాలోని కొలంబస్‌లో ఉన్నారు. ఓ సాఫ్టువేర్ కంపెనీలో డైరెక్టర్‌గా పని చేస్తున్న రాధిక, ఇటీవల ఒహియో రాష్ట్ర మైనార్టీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ అడ్వైజరీ బోర్డు సలహాదారుగా నియమించబడ్డారు. ఈ నియామకాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ ప్రకటించారు.

రాధిక 2009లో గద్వాల్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, పెళ్లి చేసుకుని భర్త రఘురాంరెడ్డితో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ వివిధ కంపెనీల్లో పలు హోదాల్లో పని చేసిన రాధిక, నేషన్‌వైడ్ కంపెనీకి సాఫ్టువేర్ డైరెక్టర్‌గా కూడా సేవలందించారు. ఆమె ప్రస్తుతం అమెరికాలోని సాఫ్టువేర్ రంగంలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రాధికకు అందిన ఈ అవార్డు, ఆమె సమర్థతను, కష్టపడే దృక్పథాన్ని చూపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇలాంటి గౌరవం పొందడం ఎంతో గర్వంగా భావిస్తున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

harish rao announces padayatra over sangameshwara basaveshwara lift irrigation project

Harish Rao | ప్రాజెక్టు కోసం పాదయాత్ర చేస్తా: హరీష్ రావు కీలక ప్రకటన

సంగారెడ్డి జిల్లాలో నీటి సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రధాన అంశాలుగా తీసుకుని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సంగమేశ్వర–బసవేశ్వర(Sangameshwara-Basaveshwara) ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి...
- Advertisement -
Chat on WhatsApp