Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshకూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ CM పుష్ప శ్రీవాణి

కూటమి ప్రభుత్వం పై నిప్పులు చెరిగిన మాజీ డిప్యూటీ CM పుష్ప శ్రీవాణి

-

Chat on WhatsApp

విలేకరుల సమావేశం:
పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం చినమేరంగి క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.

విద్యుత్ చార్జీలు పెంపుపై విమర్శ:
విద్యుత్ చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై భారాన్ని మోపడం దారుణమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు విద్యుత్ చార్జీలు పెంచమని చెప్పినా, ఇప్పుడు ప్రజలు బరువు మోస్తున్నారనేది ప్రభుత్వ దిష్టిబొమ్మగా నిలిచిందని మండిపడ్డారు.

మధ్యం రేట్లు పెంపుపై ఆగ్రహం:
మధ్యం రేట్ల పెంపుతో ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారని, ఎన్నికల హామీలను తప్పని విమర్శించారు. చంద్రబాబు పాలనలో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు.

హామీలు నెరవేర్చడంపై డిమాండ్:
ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వైసిపీ డిమాండ్ చేస్తోందని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. కూటమి పాలన ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp