Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeTelanganaసీఎం పదవిపై బీజేపీ వ్యాఖ్యలపై మల్లురవి స్పందన

సీఎం పదవిపై బీజేపీ వ్యాఖ్యలపై మల్లురవి స్పందన

-

Chat on WhatsApp

బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పదవికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. సీఎం పదవి మారుతుందనే వ్యాఖ్యలు మహేశ్వర్ రెడ్డి రాజకీయ అవగాహనలేకపోవడమేనని అన్నారు. రేవంత్ రెడ్డి ఈసారి మాత్రమే కాదు, మరో పదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగుతారని ధైర్యంగా పేర్కొన్నారు. బీజేపీ నాయకులు చేయడానికి ఏ పనీ లేక పోవడంతో ఇలాంటివి మాట్లాడుతున్నారని విమర్శించారు.బీజేపీలో విభేదాలు అధికమవుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రజల దృష్టి మరల్చేందుకు సీఎం మారతారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

bhogapuram international airport nearing inauguration in andhra pradesh

భోగాపురం విమానాశ్రయం రెడీ.. ప్రధాని మోడీ చేతుల మీదుగా? కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం(Bhogapuram International Airport) ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్...
- Advertisement -
Chat on WhatsApp