Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshరాచమల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రాచమల శివప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

-

Chat on WhatsApp

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ హిట్స్ అమలు చేయడంలో విక్రమ్ అయిందని అందులో భాగంగా సాధారణ పింఛను మాత్రమే ఇవ్వటమే కాకుండా ఉచిత బస్సు సిలిండర్ 45 ఏళ్లకు మహిళలకు 1500 చొప్పున ఇస్తామన్న మాటలు నెరవేర్చుకోలేకపోయారని అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ద్వారానే విజయవాడలోని ప్రజలు వరదకు గురయ్యారని అందులో భాగంగా దాదాపు కొవ్వొత్తులకు పులిహోర కోసము సుమారు 300 కోట్లు ఖర్చు చేశారని రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారుతుందని ఎవరు ఊహించరని రాష్ట్ర ప్రజలందరూ పథకాల కోసం ఎదురుచూస్తున్నారని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మేలు చేసే విధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే రాచమల శివ ప్రసాద్ రెడ్డి మీడియాకు వివరించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp