Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeSangareddySangareddyసంగారెడ్డిలో గోర మెలవ్ కార్యక్రమం.. జాతి ప్రాముఖ్యతపై చర్చ

సంగారెడ్డిలో గోర మెలవ్ కార్యక్రమం.. జాతి ప్రాముఖ్యతపై చర్చ

-

Chat on WhatsApp

సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ దగ్గర గుడి తాండ గ్రామపంచాయతీ గోరు సిక్కు వాడిలో గోర మెలవ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరు సేన ఆధ్వర్యంలో తాండ ప్రజలు, నాయకులు, బంజారా ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బంజారా జాతి గురించి, జాతి ప్రాముఖ్యత, సమాజంలో బంజారాల పాత్ర గురించి సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంలో బంజారా జాతి యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని, వారి ఆచారాలను గుర్తించడం, తద్వారా సమాజంలో వారి స్థానం పెంపొందించుకోవడం గురించి వివరణ ఇచ్చారు. జాతి ఉద్ధరణ, వారి హక్కుల రక్షణ, మరియు సమాజంలో గౌరవం పొందే విధానం పై ఎక్కువగా చర్చ జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాష్ట్ర నాయకులు, తాండవాసులు, మరియు ఇతర ప్రాంతాల నుండి బంజారా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమం, జిల్లావాసులకు జాతి ప్రాముఖ్యతను, జాతి జాగృతిని వివరించింది.

ఈ గోర సిక్ వాడిలో, మన జాతి యొక్క వేషధారణలను, జగదాంబ సేవాలాల్ కాశీనాథ్ మహారాజ్ గారి చరిత్రను గుర్తుచేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి బంజారా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp