Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshజయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ

జయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ

-

Chat on WhatsApp

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు, మాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులు ఎంపిటిసి మణిపూర్ రామచంద్రుడు,సతివాడ నారంనాయుడు,జనసేన నాయకులుపొట్టా శేఖర్, బిజెపి నాయకులు మన్నెపురి అప్పలనాయుడు,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp