Thursday, July 16, 2026
Chat on WhatsApp
HomeTelanganaరైతుల మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యచరణ

రైతుల మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యచరణ

-

Chat on WhatsApp

గ్రామపంచాయతీ ఎన్నికల ఉన్నందున కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసేందుకు కార్యచరణ రూపొందించుకుందని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మండిపడ్డారు. రైతు భరోసా పై మాట మార్చిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఖిలా వరంగల్ పెట్రోల్ పంపు వద్ద బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో నేడు భారీ రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మోసం చేసే ప్రయత్నం చేస్తోంది” అని మండిపడ్డారు. ఆయన త్రిపుల్ ర్యాన్సియన్ గందరగోళం గురించి మరియు రైతుల సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరించే బిఆర్ఎస్ పార్టీ నిబద్ధతను వివరించారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో “డ్రామా కంపెనీ” నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీని నరేందర్ విమర్శించారు. అలాగే, ఆయన మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బైపల్యాలను ఎత్తిచూపేందుకు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది” అని వెల్లడించారు.

బిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, రైతుల కోసం తమ పోరాటాన్ని కొనసాగించడానికి సంకల్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp