The Sri Krishnadevaraya Kapu, Balija Association provided Rs. 15,000 to an oral cancer patient for surgery.

నోటి క్యాన్సర్ బాధితురాలికి ఆర్థిక సాయం

తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రాంతంలో నోటి క్యాన్సర్‌తో బాధపడుతున్న అప్పినని లక్ష్మమ్మకు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఆమెకు 15 వేల రూపాయలు అందజేయడం ద్వారా సర్జరీ కోసం సాయం చేసినట్లు శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం వెంకటగిరి సభ్యులు తెలిపారు. ఈ సాయాన్ని రాజా వీధి స్టూడియోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ కాపు బలిజ సంఘం వెంకటగిరి అధ్యక్షుడు కమటం మని, ప్రధాన కార్యదర్శి గుండు మనోజ్ కుమార్,…

Read More
A young woman's body was found suspiciously in Pambaleru stream near Gudur. Police and revenue officials launched a search operation.

గూడూరు సమీపం పంబలేరు వాగులో యువతి మృతదేహం కలకలం

తిరుపతి జిల్లా గూడూరు సమీపంలోని పంబలేరు వాగులో ఓ యువతి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఉండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలు గూడూరు సమీపంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అని సమాచారం. ఆమె ఒంటిపై కళాశాల యూనిఫాం ఉండటంతో పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. యువతి మరణానికి గల…

Read More
A 17-year-old mentally challenged minor girl from Pudipetla Panchayat in Tirupati Rural was assaulted by a lorry driver. Police have arrested the accused under the POCSO Act.

తిరుపతి రూరల్‌లో మైనర్ బాలికపై లారీ డ్రైవర్ అఘాయిత్యం

తిరుపతి రూరల్ మండలంలోని పుదిపట్ల పంచాయతీలో మానసిక వికలాంగురాలైన మైనర్ బాలికపై దారుణం జరిగింది. స్థానికంగా ఓ లారీ డ్రైవర్ ఈ అమాయక బాలికను మోసగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక పరిస్థితిని గమనించిన తల్లితండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. దర్యాప్తులో నిందితుడి పై స్పష్టమైన ఆధారాలు లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై పాక్సో చట్టం కింద…

Read More
TTD officials closed the Vaikuntha Dwara for darshan after 10 days, following a huge turnout of devotees. It will reopen next December for Vaikuntha Ekadashi.

వైకుంఠ ద్వార దర్శనాలు ముగిసినట్లుగా TTD ప్రకటన

శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. పదిరోజులపాటు టీటీడీ అధికారులు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ సమయంలో దాదాపు 6 లక్షల 83 వేల 304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని, ఉత్తరద్వార ప్రవేశం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల పదో తేదీన వైకుంఠ ద్వారాలను తెరిచిన విషయం తెలిసిందే. గతేడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు. భక్తులు…

Read More
Tirupati police arrested a bike thief and seized 13 stolen vehicles worth ₹15 lakh. Another accused is absconding, and police continue their investigation.

ద్విచక్ర వాహనాల చోరీ గ్యాంగ్ బండారం.. నిందితుడు అరెస్ట్

తిరుపతి పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీ కేసులో కీలక ముందడుగు వేశారు.పటాన్ సాహిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.వివేకానంద సర్కిల్ వద్ద తనిఖీల్లో భాగంగా అతను పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అతను సత్యసాయి జిల్లా కదిరికి చెందినవాడిగా గుర్తించారు.తన ముఠాతో కలిసి వాహనాలు దొంగిలించి సేల్స్ చేసేవాడని పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నిందితుడు పఠాన్ ఇమ్రాన్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇంకొక నిందితుడు మహేంద్ర నాయక్ గత నెల రోడ్డు…

Read More
A car crashed into an electric pole after losing control in Tirupati. The incident did not result in any casualties, and repairs are underway by the electricity department.

విద్యుత్ పోల్ ఢీకొన్న కారు ప్రమాదం, ఎటువంటి ప్రాణాపాయం లేదు

రోహిత్ ప్రశాంత్, ఆయన కుటుంబం తిరుపతిలోని బంగారుపాలెం వారి ఇంటిలో ఫంక్షన్ కోసం వచ్చారు. తిరిగి తిరుచానూరుకు బయలుదేరిన సమయంలో, అతివేగంగా రోడ్డులో దారి తప్పి మంగళం రోడ్లో చేరారు. అటువంటి సమయంలో, అటూరు డాబా వద్దకు రాగానే, రోడ్డుపై కుక్కలు ఉండటం కారణంగా వాహనం అదుపుతప్పి, శ్రీ శ్రీనివాస రెసిడెన్సి వద్ద ఉన్న విద్యుత్ పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనం విద్యుత్ పోల్‌ను తాకడంతో, అది విరిగి కారు మీద పడిపోయింది. అయితే, ఈ…

Read More
A lorry overturned on the national highway near Chandragiri. The driver and cleaner escaped unharmed, and police are investigating the incident.

చంద్రగిరి హైవేపై లారీ బోల్తా పడింది

చంద్రగిరి మండలం ముంగిళిపట్టు సమీపంలో జాతీయ రహదారిపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరులో నుంచి తిరుపతికి వస్తున్న లారీ అదుపు తప్పి, సమీప కాలువలోకి దూసుకెళ్లి, సర్వర్ రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో, లారీ డ్రైవర్ మరియు క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. లారీ బోల్తా పడిన ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే చిత్తూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వాహనాలు నిలిపివేయబడ్డాయి. డ్రైవర్, క్లీనర్ పై…

Read More