Letter to Union Minister for Fishing Harbor in Srikakulam

శ్రీకాకుళంలో ఫిషింగ్ హార్బర్ కోసం కేంద్రమంత్రికి లేఖ

శ్రీకాకుళం జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రెండు ఫిషింగ్ జెట్టీలు ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి శర్బానంద సోనోవాలుకు కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లేఖ రాశారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో 197 కి.మీ సముద్ర తీర ప్రాంతం ఉండటంతో మత్స్యకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఈ హార్బర్ అవసరమని వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో 230కి పైగా గ్రామాల ప్రజలు ప్రధానంగా మత్స్యకారులుగా జీవిస్తున్నారని, వారికి ఆధునిక మత్స్యకార సౌకర్యాలు అవసరమని రామ్మోహన్ నాయుడు లేఖలో పేర్కొన్నారు. సముద్ర తీర…

Read More
A 3K run & walk was held in Srikakulam for Women’s Day, with Swathi Shankar inspiring women on empowerment and achievements.

శ్రీకాకుళంలో ఉమెన్స్ మెగా ఈవెంట్ – 3K రన్ & వాక్ ఘనంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్రో రోడ్డులో 3K రన్ & వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్‌ను GNV జువెలరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి శంకర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ప్రగతి సాధిస్తున్నారని…

Read More
GEO representatives urge donors to support poor students’ education, citing financial struggles that may hinder their academic future.

పేద విద్యార్థుల చదువుకు దాతల సహాయం అవసరం!

పేద విద్యార్థుల చదువుకు సహాయంగా దాతలు ముందుకు రావాలని గ్లోబల్ ఎంపవర్‌మెంట్ ఆర్గనైజేషన్ (GEO) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. గురువారం నగరంలోని 80 అడుగుల రోడ్డులోని V-1 రెస్టారెంట్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. 2022లో పేద విద్యార్థులకు విద్యాబలం కల్పించాలనే లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించామని, ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులను కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించి విద్య అందించామని తెలిపారు. సంస్థ ద్వారా ఇప్పటివరకు 32 మంది విద్యార్థులకు చదువు కల్పించామని, అయితే ప్రస్తుతం…

Read More
AIYF demands action against the medical mafia in Srikakulam and urges the government to conduct Mega DSC for unemployed youth.

శ్రీకాకుళంలో మెడికల్ మాఫియా పెరుగుతోంది – ఏఐవైఎఫ్ ఆందోళన

శ్రీకాకుళం జిల్లాలో మెడికల్ మాఫియా పెరిగిపోతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా నాయకులు బొత్స సంతోష్, కొన్న శ్రీనివాసరావులు ఆరోపించారు. నరసన్నపేటలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆర్‌ఎంపీ నుంచి ఎండి డాక్టర్ల వరకు అధిక ఫీజులు, అవాంఛిత స్కానింగ్‌లు, టెస్టుల పేరుతో ప్రజలను దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను ఉల్లంఘిస్తూ నోటీసు బోర్డులు పెట్టకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ,…

Read More
Women in Tekkali NTR Colony protested over a month-long drinking water shortage in their area.

టెక్కలి ఎన్టీఆర్ కాలనీలో త్రాగునీటి కొరతపై మహిళల నిరసన

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం ఎన్టీఆర్ కాలనీలో త్రాగునీటి సమస్య తీవ్రమైంది. 7వ, 8వ వీధుల్లో నెలరోజులుగా నీరు రాకపోగా, 9వ వీధికి మూడు నెలలుగా త్రాగునీరు అందడం లేదు. దీంతో స్థానిక మహిళలు గ్లాస్, చెంబులు పట్టుకుని నిరసనకు దిగారు. కాలనీలో బావులు ఎండిపోవడంతో పాటు, 400 అడుగుల లోతు ఉన్న బోర్లకు కూడా నీరు అందడం లేదు. నీటి కొరత కారణంగా స్థానికుల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రక్క వీధుల్లో నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లినా…

Read More
Group-2 candidates protested in Srikakulam, demanding roster corrections before conducting the mains exam.

శ్రీకాకుళంలో గ్రూప్-2 అభ్యర్థుల నిరసన, రోస్టర్ క్లారిటీ డిమాండ్

శ్రీకాకుళం స్థానిక గ్రంథాలయంలో శుక్రవారం గ్రూప్-2 అభ్యర్థులు భారీ ధర్నా నిర్వహించారు. 2023 డిసెంబర్‌లో వచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌లో GO.77 ప్రకారం రిజర్వేషన్లు సరైన విధంగా కేటాయించలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్ని ఏళ్లుగా గ్రూప్స్‌కు సిద్ధమవుతున్న తమ జీవితాలు అనిశ్చితిలో పడిపోతున్నాయని వారు వాపోయారు. అభ్యర్థులు మాట్లాడుతూ, ప్రస్తుత నోటిఫికేషన్‌లో పాత విధానాన్ని కొనసాగించడం వల్ల అనేక మంది న్యాయం కోల్పోతున్నారని తెలిపారు. GO.77 ప్రకారం ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్…

Read More
MLA Gundu Shankar assures focus on Srikakulam’s development and traffic management for a better town.

శ్రీకాకుళం అభివృద్ధికి కృషి చేస్తాను – ఎమ్మెల్యే శంకర్

శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, మౌలిక సదుపాయాల మెరుగుదలకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. పట్టణంలోని న్యూ కాలనీ వాసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీ ప్రజలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అరసవెల్లి రథసప్తమి వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యేని కాలనీవాసులు అభినందించారు. పట్టణ అభివృద్ధిలో కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు. శ్రీకాకుళం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోందని,…

Read More