A bike theft took place in Dharmavaram, with the thief captured on CCTV. The victim has filed a police complaint, and an investigation is underway based on the footage.

ధర్మవరం లో బైక్ దొంగతనం – సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు

సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని యర్రగుంట సర్కిల్లో ఓ గ్రానైట్ షాప్ లో ఈ రోజు ఒక బైక్ దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి అక్కడ పార్క్ చేసిన బైక్ ను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించి శాప్ట్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో దొంగతనం జరిగే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. బైక్ దొంగతనం జరిగిన తర్వాత, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తాను తన బైక్ ని అక్కడ పార్క్ చేసిన…

Read More
A thief targeting women and houses was arrested in Dharmavaram under DSP Srinivasulu’s guidance, recovering stolen gold.

ధర్మవరం డీఎస్పీ ఆదేశాల మేరకు దొంగ అరెస్ట్

ధర్మవరం పట్టణంలో డీఎస్పీ శ్రీనివాసులు గారి ఆదేశాల మేరకు వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో దొంగలపై చర్యలు తీసుకున్నారు. కళాజ్యోతి సర్కిల్ మరియు అంజుమాన్ సర్కిళ్లలో మహిళలను మోసం చేసి వారి వద్ద ఉన్న బంగారు నగలను దొంగిలించిన కేసులో సాకే నారాయణను అరెస్ట్ చేశారు. నిందితుడు సాకే నారాయణ లంకెపురంలో రాత్రి ఇంటి తాళాలను పగలగొట్టి బంగారం దొంగతనం చేసిన ఘటనలో నిందితుడిగా గుర్తించారు. అతని వద్ద నుండి దొంగిలించబడిన…

Read More
Health Minister Satyakumar Yadav inaugurated a dialysis center in Dharmavaram, ensuring healthcare access and thanking CM Chandrababu Naidu for support.

ధర్మవరంలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ప్రజల ఆరోగ్యం పట్ల కృషి చేయడం తన ప్రధాన లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా పోతుకుంట రోడ్డు లోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించారు. డయాలసిస్ గదులను, పరికరాలను పరిశీలించి వైద్యుల నుండి సమాచారం పొందారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 50 కి పైగా డయాలసిస్ సెంటర్లు ఉన్నాయని, ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా…

Read More
A rally was organized in Dharmavaram town by the Andhra Pradesh Student Federation demanding the release of pending hostel charges for SC, BC, ST, and minority students.

శ్రీ సత్య సాయి జిల్లా లో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహణ

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యార్థినులతో పెద్దఏతున్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ (APSF) సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో…

Read More
Health and Family Welfare Minister Satyakumar Yadav and Janasena Party Secretary Chilakamma Madhusudhana Reddy participated in various community programs, including Jalaharati and road inaugurations in Dharmavaram.

జలహారతి, రోడ్ల శంకుస్థాపనలో మంత్రుల భాగస్వామ్యం

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం,రేగాటిపల్లి చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య,కుటుంబ సంక్షేమ,వైద్య విద్య శాఖల మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి.అనంతరం రేగాటిపల్లి మరియు ముచ్చురామి ఎస్సీ కాలనీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ముచ్చురామి గ్రామ బ్రిడ్జిను సందర్శించారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో రంగనాథుని దర్శించుకుని వేద పండితుల సమక్షంలో…

Read More
Municipal workers in Dharamavaram staged a protest demanding increased labor numbers, job allocations for deceased workers' families, and resolution of various issues regarding their employment and wages.

ధర్మవరం మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమం

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ డ్రైవర్లు, కోవిడ్ కార్మికులు మరియు అదనపు కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ కో కన్వీనర్ టి,అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబు ముకుంద, ఇంజనీరింగ్ కార్మిక…

Read More

ధర్మవరంలో లేబర్ ఆఫీస్ తొలగింపు పై నిరసన

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో గతంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఉండేది. కానీ గత ప్రభుత్వ హయాంలో దీన్ని కొత్త చెరువుకు తరలించారు. ధర్మవరం డివిజన్ ప్రాంతంలో గల వేలాదిమంది కార్మికులు లేబర్ ఆఫీస్ సేవలకు దూరం కావడం జరిగింది, ఇది వారికీ చాలా కష్టాన్ని కలిగించింది. చట్ట ప్రకారంగా, ధర్మవరంలో ఉండవలసిన లేబర్ ఆఫీసును వెంటనే అక్కడకు తరలించాలని, ఈ నిర్ణయం ప్రజల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం కాదు. గాంధీ నగర్ లో గాంధీ…

Read More