పాలకొండ అభివృద్ధికి నిధులు కేటాయించాలని సిపిఎం డిమాండ్
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డిటి గారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేత దావాలా రమణారావు మాట్లాడుతూ ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడంతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ సమస్యలు పెరిగాయని, కానీ మోడీ ప్రభుత్వం సంపన్నులకు రాయితీలు ఇస్తూ సామాన్య ప్రజలను విస్మరించిందని విమర్శించారు. ఈ బడ్జెట్ నిరుద్యోగ సమస్యను పట్టించుకోలేదని, ముఖ్యమైన రంగాలకు…
