Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

ప్రభుత్వ పాఠశాలలో మత్తు పదార్థాలపై అవగాహన

-

Chat on WhatsApp

స్థానిక పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల యందు మత్తు పదార్థాలు వాటి వల్ల కలిగే నష్టాలు గురించి విద్యార్థులకి ప్రధానోపాధ్యాయులు శ్రీమీసాల సూర్యనారాయణ వివరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా రహదారి యాత్ర చేస్తూ మత్తు పదార్థ వ్యతిరేక నినాదాలు చెప్పారు. ఉపాధ్యాయులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp